Monday, May 13, 2024

Big Breaking: ఆర్మీ అధికారులపై కేంద్రం చర్యలు

భారత సైన్యంలో ఇంటి దొంగలు బయటపడ్డారు. ఆర్మీ అధికారులు విదేశాలకు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. అలా సమాచారం చేరవేసే ఆర్మీ అధికారులపై కేంద్రం చర్యలకు సిద్ధమైంది. పాకిస్థాన్, చైనాకు కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ లోపాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్రం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement