Thursday, July 25, 2024

Assom – ఒకే కుటుంబం – ఏకంగా 1200 ఓట్లు

లోక్‌సభ ఎన్నికల వేళ అస్సాంలోని సోనిట్‌పూర్‌ జిల్లా నేపాలి పామ్‌ గ్రామం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు గ్రామానికి క్యూ క‌ట్టారు. గ్రామంలోని 300 కుటుంబాలు ఒకే వంశానికి చెందినవే. వారంతా రాన్‌ బహదూర్‌ తాపా వారసులు. ప్రస్తుతం వారి సంఖ్య 2500 ఉండగా, అందులో 1200 మంది ఓటర్లున్నారు. ఐదుగురు భార్యలున్న ఆయనకు 12 మంది కొడుకులు, 10 మంది కుమార్తెలు సంతానం. ఇప్పు డు వారి సంఖ్య 2500కు చేరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement