Sunday, May 5, 2024

Breaking: కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అవుట్‌.. 21 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయిన భార‌త్‌

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 14 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద భార‌త్ 21 ప‌రుగుల వ‌ద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతిని ఆడ‌బోయి ఈజీగా దొరికిపోయాడు. దీంతో భార‌త్ కీల‌క వికెట్ కోల్పోయిన‌ట్టు అయ్యింది. ప్రస్తుతం విరాట్​ కోహ్లీ, రాహుల్​ ఆడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement