Monday, May 6, 2024

breaking : ‘రైతుల పాద‌యాత్ర‌’కు పోలీసుల అడ్డంకులు..రోడ్డుపై బైఠాయించిన మ‌హిళలు..

ప్ర‌కాశం రైతుల పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా పోలీసుల అడ్డంకులు ఎదుర‌య్యాయి. దాంతో రోడ్డుపైనే బైఠాయించారు రాజ‌ధాని మ‌హిళా రైతులు. ఈ మేర‌కు ర‌హ‌దారిపైనే ఆందోళ‌న చేప‌ట్టారు. పోలీసులు అడ్డుకుంటే ఇక్క‌డే ఆందోళ‌న‌కు దిగుతామ‌ని పోలీసుల‌కు అల్టిమేటం ఇచ్చారు రైతులు. ప‌ర్చూరు శివారులో ఈ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. అధిక సంఖ్య‌లో పాల్గొంటున్నారంటూ పాద‌యాత్ర‌ను అడ్డ‌గించారు పోలీసులు. దాంతో మ‌హిళ‌లు ర‌హ‌దారిపై కూర్చుని నిర‌స‌న‌ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement