Thursday, May 2, 2024

Breaking : మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బైక్ ర్యాలీ, నిర‌స‌న చేప‌డ‌దాం – మంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ : కేంద్రంపై మంత్రి ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోడీ తెలంగాణ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. కాగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా న‌ల్ల‌జెండాలు..బైక్ ర్యాలీలు నిర్వ‌హించి నిర‌స‌న‌లు తెల‌పాల‌న్నారు. తెలంగాణ‌లో అభివృద్ధిని చూసి మోడీ ఓర్వ‌లేక‌పోతున్నార‌న్నారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా కేంద్రంపై పోరాడాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement