Sunday, May 19, 2024

Breaking : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌ర్వాతి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ‘దుర్గాశంక‌ర్ మిశ్రా’

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కేడ‌ర్ కి చెందిన 1984బ్యాచ్ ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ (IAS) అధికారి దుర్గా శంక‌ర్ మిశ్రా. ప్ర‌స్తుతం ఆయ‌న భార‌త గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శితో పాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా ఉన్నారు. కాగా దుర్గాశంక‌ర్ మిశ్రా రాష్ట్ర త‌దుప‌రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ క్యాడ‌ర్ కు తిరిగి వ‌చ్చారు. దాంతో ఆయ‌న‌కి ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement