Sunday, May 5, 2024

Breaking : ఎయిమ్స్ ఆసుపత్రిలో.. కేంద్రమంత్రి నిర్మాలాసీతారామన్


తీవ్ర అస్వస్థతకి గురయ్యారట కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కాగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్) లో నిర్మల సీతారామన్ ని జాయిన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 63 ఏళ్ల సీతారామన్ ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఎందుకు చేరారో వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement