Monday, May 20, 2024

Breaking : నిలోఫ‌ర్ లో ఇద్ద‌రు చిన్నారులు మృతి – న‌ర్స్ పై ఆరోప‌ణ‌లు

నిలోఫ‌ర్ హాస్ప‌ట‌ల్ లో ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. ఉద‌యం ఇద్ద‌రు చిన్నారుల‌కు ఇంజెక్ష‌న్లు ఇచ్చిన న‌ర్స్. కాగా న‌ర్స్ ఇంజెక్ష‌న్లు ఇవ్వ‌డం వ‌ల్లే పిల్ల‌లు చ‌నిపోయారంటున్నారు త‌ల్లిదండ్రులు. ఆస్ప‌త్రికి వ‌చ్చే స‌రికే చిన్నారుల ఆరోగ్యం విష‌మించింద‌ని నిలోఫ‌ర్ వైద్యులు వెల్ల‌డించారు. అయితే త‌మ‌కి న్యాయం చేయాల‌ని చిన్నారుల త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement