Sunday, May 12, 2024

Breaking : అచ్యుతాపురంలో విష‌వాయువు లీక్ – ప‌లువురికి అస్వ‌స్థ‌త‌

అచ్యుతాపురంలో విష‌వాయువు లీక్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. అన‌కాప‌ల్లి ఎన్టీఆర్ ఆస్ప‌త్రిలో 114మంది చికిత్స పొందుతున్నారు. మ‌రో రెండు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో 60మందికి చికిత్స జ‌రుగుతోంది. కేజీహెచ్ లో ఎనిమిది మందికి చికిత్స కొన‌సాగుతోంది. ఈ ఘ‌ట‌న‌పై నిపుణుల క‌మిటీ విచార‌ణ జ‌రుపుతోంది. విష‌వాయువు ఎక్క‌డ లీక్ అయిందో ప్ర‌క‌టించ‌లేదు క‌మిటీ. ఈ ప‌రిస్థితిపై మంత్రులు ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. ప‌లువురు బాధితులు కోలుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement