Tuesday, April 30, 2024

Breaking : ఈ నెల 20న టాలీవుడ్ కీల‌క స‌మావేశం – సీఎం జ‌గ‌న్ తో మంత్రి పేర్నినాని మ‌రోసారి భేటీ

ఈ నెల 20న టాలీవుడ్ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో 20న భేటీ జ‌ర‌గ‌నుంది. తెలుగు రాష్ట్రాల్లో ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌ర‌ప‌నున్నారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ తో మంత్రి పేర్నినాని, అధికారులు భేటీ కానున్నారు. నిన్న మంత్రి పేర్ని నాని , సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. నేడు కూడా మ‌రోసారి భేటీ కానున్నారు. కాగా రేపు సీఎం జ‌గ‌న్ తో మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున‌ టీమ్ స‌మావేశం కానుంది. గ‌తంలో తాడేప‌ల్లిలో జ‌గ‌న్ ను క‌లిశారు చిరంజీవి. సినిమా టిక్కెట్ల వివాదం నేప‌థ్యంలో వ‌రుస భేటీలు జ‌రుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement