Monday, April 29, 2024

Breaking : ప‌క్కా ప‌థ‌కంతో కోర్టులో కీల‌క ప‌త్రాల చోరీ – ఇద్ద‌రి అరెస్ట్


నెల్లూరు కోర్టులో కీల‌కప‌త్రాల చోరీ కేసు మ‌లుపులు తిరిగింది. ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం చోరీ జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మ‌రో నలుగురి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.దొంగ‌లు నాలుగు రోజులు రెక్కీ చేసిన‌ట్లు అనుమానం వ్య‌క్తం చేశారు పోలీసులు. లాప్ టాప్, సెల్ ఫోన్ల గాలింపు కోసం ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ కేసును త్వ‌రిత‌గ‌తిన ద‌ర్యాప్తు చేయాల‌ని ప‌లువురు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement