Friday, May 10, 2024

Breaking : అసెంబ్లీలో ‘చిడ‌త‌లు’ వాయించిన టీడీపీ స‌భ్యులు – ఫైర్ అయిన స్పీక‌ర్

నేటి ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది.. అసెంబ్లీలో చిడ‌త‌లు వాయించారు టీడీపీ స‌భ్యులు.. టీడీపీ స‌భ్యుల‌పై స్పీక‌ర్ త‌మ్మినేని ఫైర్ అయ్యారు. బ‌య‌టికి వెళ్లి భ‌జ‌న చేసుకోవాల‌ని తెలిపారు స్పీక‌ర్. స‌భ్యుల నుంచి చిడ‌త‌లు లాక్కోవాల‌ని మార్ష‌ల్స్ కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement