Monday, April 29, 2024

Breaking : బాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం- షారుక్ ఖాన్-క‌త్రినా కైఫ్ కి పాజిటీవ్

బాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగుతోంది. బాలీవుడ్ స్టార్స్ ప‌లువురు క‌రోనాకి గుర‌వుతున్నారు.షారుక్ ఖాన్..క‌త్రినాకైఫ్ క‌రోనా బారిన ప‌డ్డారు.కాగా రీసెంట్ గా బాలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత క‌రణ్ జోహార్ బ‌ర్త్ డే పార్టీ గ్రాండ్ గా జ‌రిగింది. ఈ పార్టీకి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోని ప‌లువురు సెల‌బ్రిటీలు ఉన్నారు. కాగా ఈ పార్టీకి వెళ్లిన వారిలో 55మందికి క‌రోనా అని నిర్థార‌న అయిన‌ట్టు స‌మాచారం. మ‌రి వారు ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement