Sunday, May 5, 2024

Breaking : ర‌ష్యా దాడిలో కుప్ప కూలిన స్కూల్ భ‌వ‌నం – శిథిలా కింద 400మంది పౌరులు

ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ మిస్సైల్స్ తో దాడి చేసింది ర‌ష్యా. మ‌రియుపోల్ లో కుప్ప‌కూలింది స్కూల్ భ‌వ‌నం. కాగా శిథిలాల కింద ప‌లువురు పౌరులు చిక్కుకున్నారు. కాగా శిథిలాల కింద 400మంది పౌరులు చిక్కుకున్నారు. ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో పాఠ‌శాల భ‌వ‌నంలో త‌ల‌దాచుకున్నారు స్థానికులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement