Monday, May 13, 2024

Breaking : పోల‌వరం వైఎస్ క‌ల అయితే..సీఎం జ‌గ‌న్ ది ధ్యేయం – మంత్రి అంబ‌టి

పోల‌వరం వైఎస్ క‌ల అయితే..సీఎం జ‌గ‌న్ ధ్యేయం అని మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు.పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి కావాల‌ని వైఎస్ స‌మాధి ద‌గ్గ‌ర కోరుకున్నా అన్నారు. వీలైనంత త్వ‌ర‌గా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement