Sunday, May 5, 2024

breaking : ఆయిల్ ట్యాంక‌ర్ ని ఢీ కొన్న వాహ‌నం..91మంది మృతి..ప‌లువురికి తీవ్ర గాయాలు..

సియెర్రా లియోన్ లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆయిల్ ట్యాంక‌ర్ ని మ‌రో వాహ‌నం ఢీకొట్టింది. ఆయిల్ ట్యాంక‌ర్ ను వాహ‌నం ఢీ కొన‌డంతో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 91మంది మృతి చెందారు. ప‌లువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘ‌ట‌నాస్థ‌లిలో మంటలు ఎగ‌సిప‌డుతున్నాయి. అయితే ట్యాంక‌ర్ నుంచి ఆయిల్ లీక్ అవ్వ‌డంతో ఇంధ‌నం కోసం జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఫైర్ ఇంజ‌న్ లు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement