Thursday, May 2, 2024

‘మ‌హాపాద‌యాత్ర‌’కు సోమ‌వారం సెల‌వు..మంగ‌ళ‌వారం నుంచి య‌థావిధి..

అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌కు సోమ‌వారం సెల‌వుగా ప్ర‌క‌టించారు. ఆదివారం రాత్రికి ప్ర‌కాశం జిల్లా ఇంకొల్లు చేరుకోనుంది ఈ మ‌హాపాద‌యాత్ర‌. కార్తీక సోమ‌వారం కావ‌టంతో పాద‌యాత్ర‌కు సెల‌వు ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా మంగ‌ళ‌వారం ఉద‌యం ఇంకొల్లు నుంచి య‌థావిధిగా పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. ఈ రోజు జ‌రుగుతోన్న పాద‌యాత్ర‌లో రైతుల‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు కోదాడ ప్ర‌జ‌లు. అమ‌రావ‌తి రైతులు,మ‌హిళ‌ల మ‌హాపాద‌యాత్ర‌కు జ‌నాలు నీరాజ‌నాలు ప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement