Monday, April 29, 2024

Breaking : మోడీని త‌రిమేయడం కాదు – క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని త‌రిమేస్తాం – కిష‌న్ రెడ్డి

టీఆర్ ఎస్ పై అన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఎంత‌, బిజేపి ఎంత అని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోడీని త‌రిమేస్తామ‌ని అన‌డానికి సీఎం కేసీఆర్ కి ఎంత ధైర్యం అని అన్నారు. మోడీని దేశం నుంచి త‌రిమేసే వ్య‌క్తి ఎవ‌రూ పుట్ట‌లేద‌న్నారు. మోడీని త‌రిమేయ‌డం కాదు..క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ఇన తెలంగాణ‌ప్ర‌జ‌లే త‌రిమేస్తార‌న్నారు. టీఆర్ ఎస్ పై అన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement