Thursday, May 9, 2024

Breaking : మంత్రి తానేటి వ‌నిత కీల‌క వ్యాఖ్య‌లు – వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా సీఎం వైఎస్ జ‌గ‌న్

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఉంటార‌ని మంత్రి తానేటి వ‌నిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎల్లుండి ప్లీన‌రీ తీర్మానంలో ప్ర‌క‌టించ‌నుంది పార్టీ. ఎన్నిక లేకుండా శాశ్వ‌తంగా అధ్య‌క్ష నియామ‌కం జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు వైసీపీ అధ్య‌క్ష నియామ‌క తీర్మానాల్లో మార్పులు చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement