Friday, April 26, 2024

Breaking : స‌మ‌తామూర్తి భ‌వ్య విగ్ర‌హాన్ని ద‌ర్శించుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి, భార్య‌

స‌మ‌తామూర్తి భ‌వ్య విగ్ర‌హాన్ని ద‌ర్శించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు. ఈ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి , భార్య ప్ర‌ణ‌తి ముచ్చింత‌ల్ చేరుకుని విగ్ర‌హాన్ని ద‌ర్శించుకున్నారు. వారిరువురు ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. పూజారులు వారికి ఆశీర్వాదాలు అంద‌జేశారు. చిన్నజీయ‌ర్ స్వామిని క‌లుసుకుని ఆయ‌న ఆశీర్వ‌చ‌నాలు తీసుకున్నారు. ఇక ముచ్చింత‌ల్ లో వైభ‌వంగా రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. 11వ రోజు యాగాలు, య‌జ్ఞ‌క్ర‌తువులు , విశేష పూజ‌లు జ‌రుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement