Friday, April 26, 2024

Breaking : జంగారెడ్డి గూడెం మృతుల‌పై విప‌క్షాల రాజ‌కీయం – మంత్రి కొడాలి నాని

జంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై విప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని మంత్రి కొడాలి నాని మండిప‌డ్డారు. జంగారెడ్డి గూడెం మృతుల‌పై రాజ‌కీయం చేస్తున్నార‌ని అన్నారు. సాధార‌ణ మ‌ర‌ణాల‌ను కూడా మ‌ద్యం వ‌ల్లే చ‌నిపోయార‌ని క్రియేట్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విప‌క్షాల ధోర‌ణి స‌బ‌బుకాద‌న్నారు. ప్ర‌తీ విష‌యాన్ని రాద్ధాంతం చేస్తున్నార‌న్నారు. నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడాల‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement