Monday, April 29, 2024

Breaking: 111 జీవో పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 111 జీవో కింద లక్షా 32వేల 600 ఎకరాలు ఉందన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేక్ లు కలుషితం కాకుండా నిబంధన పెట్టారన్నారు. ఈ నీళ్లు వాడటం లేదన్నారు. 111జీవో అర్ధరహితమని, ఈ జీవోను ఎత్తివేస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement