111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 111 జీవో కింద లక్షా 32వేల 600 ఎకరాలు ఉందన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేక్ లు కలుషితం కాకుండా నిబంధన పెట్టారన్నారు. ఈ నీళ్లు వాడటం లేదన్నారు. 111జీవో అర్ధరహితమని, ఈ జీవోను ఎత్తివేస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital