Sunday, May 5, 2024

Breaking : ఉగాది త‌ర్వాత ఢిల్లీలో రైతు ధ‌ర్నా – నేను పాల్గొంటా – సీఎం కేసీఆర్

ఉగాది త‌ర్వాత ఢిల్లీలో రైతు ధ‌ర్నా జ‌ర‌గ‌నుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. ధ‌ర్నాకు అంద‌రూ క‌లిసి రావాల‌న్నారు. తాను కూడా ధ‌ర్నాలో పాల్గొంటామ‌న్నారు. కాశ్మీర్ ఫైల్స్ కాదు, ఫార్మ‌ర్ ఫైల్స్, ఇరిగేష‌న్ ఫైల్స్ పై మాట్లాడాల‌న్నారు కేసీఆర్. కేంద్రంపై యుద్ధ వ్యూహాలు ప్ర‌క‌టించారు కేసీఆర్. కేంద్రంపై పోరుకు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు సీఎం. 30నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ దే పై చేయని తెలిపారు. నెలాఖ‌రుక‌ల్లా 119అసెంబ్లీ సిగ్మెంట్ల స‌ర్వే రిపోర్టులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement