Monday, May 13, 2024

వ‌డ్లు ఎందుకు కొన‌రు.. పంజాబ్‌కో నీతి.. మాకో రీతా.. కేంద్రంపై కేసీఆర్ ఆగ్ర‌హం (లైవ్‌)

తెలంగాణ‌లో పండించిన వ‌డ్లు, ఇత‌ర ధాన్యం మొత్త కేంద్ర‌మే కొనుగోలు చేయాల‌ని, లేకుంటే ఆందోళ‌న ఉద్య‌మ రూపం దాలుస్తుంద‌ని కేంద్రాన్ని హెచ్చ‌రించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మేర‌కు ఇవ్వాల తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి భేటీ అయ్యారు. అనంత‌రం ఈ స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌ను మీడియాకు తెలియ‌జేస్తున్నారు. లైవ్ లో చూడండి..

https://youtu.be/cc6nOTFYGbc
Advertisement

తాజా వార్తలు

Advertisement