Monday, April 29, 2024

Breaking : కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో పేలుడు – న‌లుగురు మృతి – 15మందికి తీవ్ర గాయాలు

కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్లు పేలాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. 15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న గుజ‌రాత్ లోని వ‌డోద‌రా కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో చోటు చేసుకుంది. కాగా గాయ‌ప‌డిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. . గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement