Saturday, May 4, 2024

Breaking : చంబ‌ల్ న‌దిలో ప‌డిన కారు – తొమ్మిది మంది మృతి

రాజ‌స్థాన్ లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. చంబ‌ల్ న‌దిలో కారు పడింది. ఈ ఘ‌ట‌న‌లో 9మంది మృతి చెందారు.కోటాలోని చోటి పులియా ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఉజ్జయినీలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కోట వద్ద చంబల్‌ నది దాటుతుండగా అదుపుతప్పి అందులో పడిపోయింది. క్రేన్ సాయంతో కారును బ‌య‌టికి తీశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement