Saturday, May 18, 2024

Breaking : ఏపీలో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు-3,800ప‌రీక్షా కేంద్రాలు

ఏపీలో బుధవారం నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 27 మే 6 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. డైలీ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల​ వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలకు 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలను 2 వేల నుంచి 3800లకు పెంచినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement