Saturday, April 27, 2024

Breaking : తిరునామం, పంచెక‌ట్టులో అమిత్ షా – రామానుజ స‌హ‌స్రాబ్ది వేడుక‌లో కేంద్ర మంత్రి

స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ద‌ర్శించుకున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ముచ్చింత‌ల్ లో ప‌ర్య‌టించారు కేంద్ర మంత్రి. రామానుజ స‌హ‌స్రాబ్ది వేడుక‌ల్లో పాల్గొన్నారు అమిత్ షా. తిరునామం పెట్టుకుని, పంచెక‌ట్టుతో వ‌చ్చారు అమిత్ షా. ఈ మేర‌కు దివ్య క్షేత్రాల‌ను ద‌ర్శించుకున్నారు కేంద్ర‌మంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement