Saturday, April 27, 2024

Breaking : అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాల‌యిన 76మంది – తాగునీరు కార‌ణం కాదంటోన్న జ‌ల‌మండ‌లి

మాదాపూర్ వ‌డ్డెర బ‌స్తీలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అనారోగ్యంతో 76మంది ఆస్ప‌త్రిలో చేరారు బాధితులు. రెండు రోజులుగా బ‌స్తీ వాసుల‌కు వాంతులు, విరేచ‌నాలు అవుతున్నాయి. కాగా ఆస్ప‌త్రిలో 30చిన్నారులు జాయిన్ అయ్యారు. అయితే అనారోగ్యానికి నీరు క‌లుషితం కాదంటున్నారు జ‌ల‌మండ‌లి అధికారులు. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదంటున్నారు వాట‌ర్ బోర్డు వారు. 44శాంపిల్స సేక‌రించి ప‌రీక్ష‌లు చేశామ‌ని తెలిపారు జ‌ల‌మండ‌లి అధికారులు. దాంతో మిస్ట‌రీగా మారింది వ‌డ్డెర బ‌స్తీవాసుల సుస్తీ కార‌ణాలు. అనారోగ్య కార‌ణాల‌పై వైద్య‌శాఖ అధికారుల ప‌రీక్ష‌లు చేప‌ట్టారు.వైద్య ప‌రీక్ష‌ల్లో అస్వ‌స్థ‌త‌కి గ‌ల కార‌ణాలు తెలియ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement