Monday, April 29, 2024

Breaking: విశాఖ నుంచి వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపు కాల్

విశాఖ నుంచి వచ్చే రైళ్లకు బెదిరింపు కాల్ వచ్చింది. ఓ ఆగంతకుడు రైళ్లలో బాంబు పెట్టామని బెదిరింపు కాల్ చేశాడు. బాంబు బెదిరింపు కాల్ తో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కాజీపేట, చెర్లపల్లిలో డాగ్ స్క్వాడ్ తో రైళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement