Wednesday, May 15, 2024

Breaking: యానాం సముద్రతీరంలో బోటు బోల్తా

కాకినాడ పరిధిలోని యానాం సముద్ర తీరంలో బోటు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. బోటులో కాకినాడకు చెందిన 10మంది మత్స్యకారులున్నట్లు సమాచారం. బోటుపైకి ఎక్కి మత్స్యకారులు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఓఎన్జీసీ అధికారులు హెలికాప్టర్ తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మత్స్యకారులను ఓఎన్జీసీ అధికారులు రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement