Saturday, April 27, 2024

బీజేపీ మహాధర్నా.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బండిసంజయ్

హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఎస్ పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలన్నారు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులిస్తున్నారన్నారు. సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలన్నారు. మంత్రి కేటీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు అధైర్య పడొద్దన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement