Monday, May 6, 2024

Breaking: బీజేపీ నేతల్లారా.. ఖబడ్దార్.. అసదుద్దీన్ ఫైర్

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ నేతలు బండి సంజయ్, రాజా సింగ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.. బీజేపీ నేతల్లారా ఖబడ్దార్ అన్నారు. వివాదస్పద వ్యాఖ్యలకు ఎవరు అనుమతిచ్చారు అని అన్నారు. పాత బస్తీలో హిందూ కార్పొరేటర్లు కూడా ఉన్నారన్నారు.ఎంఐఎం కార్యాలయానికి ప్రతిరోజూ 500 మంది వస్తే.. అందులో 200 మంది హిందువులే ఉంటారన్నారు. వాళ్లందరూ దేశ ద్రోహులేనా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement