Thursday, May 16, 2024

Big Breaking : డ్ర‌గ్స్ పై కేంద్రానికి నివేదిక అందించిన – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

డ్రగ్స్ పై కేంద్రానికి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై నివేదిక అందించారు.ఈ మేర‌కు కేంద్ర మంత్రి అమిత్ షాకి నివేదిక ఇచ్చారు త‌మిళి సై. కాగా నేటి రాత్రికి హైద‌రాబాద్ చేరుకోనున్నారు త‌మిళి సై.తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ ను లైట్ గా తీసుకుంటోంది. సెలెక్టెడ్ రెయిడ్స్ చేస్తున్నారు..చిత్త‌శుద్ధి లేదన్నారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై..డ్ర‌గ్స్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement