Saturday, April 27, 2024

Big Breaking : ఆప‌రేష‌న్ గంగాలో వాయుసేన‌

ఆప‌రేష‌న్ గంగా మ‌రింత వేగ‌వంతం అయింది. ఆప‌రేష‌న్ గంగాలో వాయుసేన వ‌చ్చి చేరింది. C -17విమానాల ద్వారా భార‌తీయుల‌ను త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో ఉక్రెయిన్ లో ఉన్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు త‌ర‌లింపు ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement