Sunday, May 26, 2024

నేడు అమెరికా మిత్ర దేశాల‌తో బైడెన్ స‌మావేశం

అమెరికా మిత్ర దేశాల‌తో ఆదేశ అధ్య‌క్షుడు బైడెన్ ఈరోజు స‌మావేశం కానున్నారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి నేప‌థ్యంలో బైడెన్ స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో ర‌ష్యాకు వ్య‌తిరేకంగా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముంది. గ‌త ఐదు రోజులుగా ర‌ష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంద‌ర్భంలో బైడెన్ ఈరోజు నిర్వ‌హించే స‌హావేశానికి అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement