Saturday, May 18, 2024

HYD: ఎంపీ నామా కొడుకు పృథ్వీ తేజ‌పై దాడి

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీ తేజ‌పై దాడి జ‌రిగింది. కారును అడ్డ‌గించి దుండ‌గులు కారులోకి ఎక్కారు. క‌త్తితో బెదిరించి.. రూ.75వేలు దోచుకెళ్లారు. పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement