Sunday, May 5, 2024

Aicc కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతల అరెస్ట్

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు కు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం రోజు 12 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. రాహుల్ గాంధీ ఈడీ విచారణపై కాంగ్రెస్ పార్టీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలు తీవ్రతరం చేయడంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement