Thursday, April 25, 2024

AP: గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 ఇంటర్వ్యూల కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతుండగా… ఇంటర్వ్యూల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, తుది ఫలితాలు మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. జవాబు పత్రాలు, మార్కుల వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement