Tuesday, May 7, 2024

Breaking: బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. ఒక జవాన్​ మృతి

జమ్ము, కాశ్మీర్​లోని కోకెర్‌నాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఇవ్వాల (శనివారం) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్ చనిపోయాడు. కోకెర్‌నాగ్ దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కోకెర్నాగ్ ఎన్‌కౌంటర్‌లో ఒక విదేశీ ఉగ్రవాది టీఆర్‌ఎఫ్ కమాండర్ భద్రతా దళాలకు చిక్కాడు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా దళాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement