Friday, May 3, 2024

తెలుగు ప్ర‌జ‌ల ‘‘పెద్దాయ‌న‌’’ రోశ‌య్య.. నివాళుల‌ర్పించిన ఆంధ్ర‌ప్ర‌భ ఎండీ ముత్తా గౌత‌మ్‌..

తెలుగు ప్రజల “పెద్దాయన”.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. మాజీ ముఖ్య‌మంత్రి రోశయ్య మృతికి ఆంధ్రప్రభ, ఇండియా ఎహెడ్ మీడియా సంస్థ‌ల‌ మేనేజింగ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. రోశయ్య భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు జాతికి …ఆర్యవైశ్య సమాజానికి రోశయ్య చేసిన సేవలు మరవలేనివని.. ఆయన మరణం తీవ్ర లోటని ఈ సందర్బంగా గౌతమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి… ప్రగాడ సానుభూతి తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement