Tuesday, April 30, 2024

24వేల కోట్ల పెట్టుబడులతో వస్తున్న అమోలెడ్​.. హిస్టారికల్​ డేగా అభివర్ణించిన మంత్రి కేటీఆర్​

తెలంగణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు. 24వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్న అమోలెడ్​ కంపెనీ. మ్యానుఫ్యాక్చర్​ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా పేర్కొన్న మంత్రి కేటీఆర్​. కాగా, ప్యాబ్​సిటీలో ఈ సంస్థ పెట్టుబడులుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (Elest), ఫార్చూన్-500 కంపెనీ, భారతదేశపు మొట్టమొదటి డిస్‌ప్లే FABని సెటప్ చేసి అత్యంత అధునాతన AMOLED డిస్‌ప్లేలను తయారు చేసింది. ఇది ₹24,000 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోని హైటెక్ తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది అని మంత్రి కేటీఆర్​ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement