Monday, April 29, 2024

క్రమశిక్షణ, దేశభక్తిని తీసుకొచ్చేందుకు అగ్నిపథ్.. రాజ్ నాథ్ సింగ్

దేశ ప్రజల్లో క్రమశిక్షణ, దేశభక్తిని తీసుకొచ్చేందుకే అగ్నిపథ్ ను తీసుకొచ్చామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అగ్నిపథ్ పై రాజ్ నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నివీర్ల‌కు ఇత‌ర ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌న్నారు. అగ్నిప‌థ్ అంశంలో విస్తృత చ‌ర్చ త‌ర్వాత‌నే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు ర‌క్ష‌ణ‌శాఖ‌మంత్రి రాజ్ నాథ్ సింగ్.. టెన్త్ పూర్త‌యిన వెంట‌నే అగ్నిప‌థ్ కు అవ‌కాశం ఇస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement