Friday, April 26, 2024

ఆదిపురుష్ రిలీజ్ – వ‌చ్చే ఏడాదే

రిలీజ్ డేట్ ని మార్చిన‌ట్టు ప్ర‌క‌టించింది ఆదిపురుష్ చిత్ర యూనిట్. ఈ ఏడాది ఆగ‌స్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ ఈ రిలీజ్ డేట్ ని మార్చారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్, కృతిస‌న‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న త్రీడీ ఫార్మాట్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. బాలీవుడ్ స్ట్రయిట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదల తేదీ మారిన విషయాన్ని ప్రభాస్ కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement