Tuesday, May 7, 2024

Accident : బైక్ ను ఢీకొన్న లారీ… దంపతులు మృతి

బైక్ ను లారీ ఢీకొనడంతో దంపతులు మృతిచెందాన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని లక్సెట్టిపేట మండలం గుల్లకోటలో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. మృతులు బత్తుల శంకరయ్య, లక్ష్మీగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement