Monday, April 29, 2024

Breaking: షర్మిలపై కేసు నమోదు..

వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పీఎస్ లో షర్మిలపై కేసు నమోదు చేశారు. 353, 333, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో వైపు షర్మిలను అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్ టీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement