Tuesday, May 14, 2024

Breaking: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 8 మంది మృతి

ఓ ఇనుపు రాడ్లతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురవడంతో 8మంది చనిపోగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. జాతీయ రహదారి 57పై ఇనుప రాడ్‌లతో కూడిన ట్రక్కు ప్రమాదానికి గురైంది. దీంతో ఎనిమిది మంది వసల కూలీలు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement