Sunday, May 19, 2024

FLASH: మహారాష్ట్రలో ఘోర రోడ్డు.. క్రూజర్- ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూజర్​- ట్రక్కు పరస్పరం ఢీకొనగా ఏడుగురు మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాతూర్​- అంబాజోగాయీ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement