Friday, May 3, 2024

67th Match: ఢిల్లీ తొలి వికెట్.. పృథ్వీషా 5కి ఔట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య 67వ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 224 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన పృథ్వీషా దేశ్ పాండే బౌలింగ్ లో రాయుడుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement