Tuesday, May 7, 2024

Breaking: దగ్గు మందు తాగి 66మంది చిన్నారులు మృతి

దగ్గు మందు తాగి 66మంది చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన పశ్చిమ ఆఫ్రికా దేశంలో చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని గాంబియాలో దగ్గు మందు తాగి ఈ చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. నాలుగు రకాల కాఫ్ సిరప్ లే చిన్నారుల మృతికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత్ కు చెందిన ఓ కంపెనీ నుంచి సిరప్ లు సరఫరా అయ్యాయని సమాచారం. నాలుగు సిరప్ లపై డబ్ల్యూహెచ్ఓ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. కంపెనీపై సమగ్ర విచారణకు డబ్ల్యూహెచ్ఓ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement